News
పిల్లలు పెరిగి పెద్దవారై.. వృద్ధాప్యంలో తమకు అండగా ఉంటారని తల్లిదండ్రులు భావిస్తారు.
విభేదాలను తొలగించుకునేందుకు భారత్, పాకిస్థాన్లు చర్చలు పునఃప్రారంభించాలని రష్యా సూచించింది.
ప్రధానమంత్రి గతిశక్తి ప్రాజెక్టు కింద సరకు రవాణా(కార్గో) టెర్మినళ్ల ఏర్పాటుకు తెలంగాణలో 14 కేంద్రాలను గుర్తించినట్లు ...
పారిశ్రామిక అభివృద్ధిలో మార్పు చూపిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. అందరి సలహాలు, ...
దుండిగల్, న్యూస్టుడే: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడికి దుండిగల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. వారం రోజుల ...
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ ప్రకియ జరగాల్సిన తీరులో జరగట్లేదన్న ఆరోపణలున్నాయని, అందువల్ల ఈ కేసును మరో రోజు ప్రత్యేకంగా ...
Gensol crisis: జెన్సోల్ ఇంజినీరింగ్ కంపెనీ సీఎఫ్ఓ రాజీనామా చేశారు. ప్రమోటర్ల రాజీనామా అనంతరం ఆయన తప్పుకోవడం గమనార్హం.
రాష్ట్రంలో ఇప్పటివరకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (అర్బన్) పథకం కింద కేటాయించిన ఇళ్లలో 26.31% మాత్రమే పూర్తయినట్లు కేంద్ర ...
ఈరోజు నుంచి ఐపీఎల్ పునఃప్రారంభం కానుంది. అయినప్పటికీ విదేశీ ఆటగాళ్ల రాక మీద ఇప్పటికీ సందిగ్ధత కొనసాగుతోంది. ఈ అంశంపై ...
నవ యువకులు కదం తొక్కారు. నారీమణులు పదం కలిపారు. కర్షక జనం కదలివచ్చారు. హరిత పతాకాలు రెపరెపలాడగా.. జై అమరావతి గీతాలు, నినాదాలు ...
మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన సీఎంవో మాజీ కార్యదర్శి, విశ్రాంత ఐఏఎస్ అధికారి కె.ధనుంజయరెడ్డి (ఏ31), ఓఎస్డీ ...
మునుగోడు ఉప ఎన్నికకు నగారా మోగింది. నవంబరు 3న పోలింగ్ నిర్వహించనున్నట్లు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రకటించింది. ఎమ్మెల్యే ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results