ニュース
కర్నూలు: రాష్ట్రంలోని మహిళలందరికీ ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. కర్నూలులో నిర్వహించిన స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ దేశంలో ...
Gensol crisis: జెన్సోల్ ఇంజినీరింగ్ కంపెనీ సీఎఫ్ఓ రాజీనామా చేశారు. ప్రమోటర్ల రాజీనామా అనంతరం ఆయన తప్పుకోవడం గమనార్హం.
US Embassy: నిర్దేశిత గడువుకు మించి అమెరికాలో ఉంటే బహిష్కరణ వేటు తప్పదని భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం హెచ్చరించింది.
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ ప్రకియ జరగాల్సిన తీరులో జరగట్లేదన్న ఆరోపణలున్నాయని, అందువల్ల ఈ కేసును మరో రోజు ప్రత్యేకంగా ...
రాష్ట్రంలో ఇప్పటివరకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (అర్బన్) పథకం కింద కేటాయించిన ఇళ్లలో 26.31% మాత్రమే పూర్తయినట్లు కేంద్ర ...
నవ యువకులు కదం తొక్కారు. నారీమణులు పదం కలిపారు. కర్షక జనం కదలివచ్చారు. హరిత పతాకాలు రెపరెపలాడగా.. జై అమరావతి గీతాలు, నినాదాలు ...
ఈరోజు నుంచి ఐపీఎల్ పునఃప్రారంభం కానుంది. అయినప్పటికీ విదేశీ ఆటగాళ్ల రాక మీద ఇప్పటికీ సందిగ్ధత కొనసాగుతోంది. ఈ అంశంపై ...
కొత్త ఆర్థిక సంవత్సరం మూడో వంతు గడిచేటప్పటికి రాష్ట్రం పెట్టిన ఖర్చు రూ. 1.04 లక్షల కోట్లు అయితే.. రాష్ట్ర ఆదాయం రూ. 32,921 కోట్లు మాత్రమేనని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి విజయకుమార్ పేర్కొన్నారు.
మునుగోడు ఉప ఎన్నికకు నగారా మోగింది. నవంబరు 3న పోలింగ్ నిర్వహించనున్నట్లు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రకటించింది. ఎమ్మెల్యే ...
మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన సీఎంవో మాజీ కార్యదర్శి, విశ్రాంత ఐఏఎస్ అధికారి కె.ధనుంజయరెడ్డి (ఏ31), ఓఎస్డీ ...
ముంబయిలోని వాంఖడే స్టేడియంలో రోహిత్ శర్మ స్టాండ్ ఆవిష్కరణ శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా హిట్మ్యాన్ కుటుంబ సభ్యులు ...
ప్రేమకథలతో సినీ ప్రియులను ఆకట్టుకుంటున్న కథానాయకుడు ప్రదీప్ రంగనాథన్. ప్రస్తుతం ఆయన, కథానాయిక కృతిశెట్టి ప్రధాన పాత్రల్లో ...
一部の結果でアクセス不可の可能性があるため、非表示になっています。
アクセス不可の結果を表示する