News

American citizenship: అమెరికాలోని వలసదారులకు పౌరసత్వం కల్పించేందుకు ఓ రియాలిటీ షో ఏర్పాటు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి ...
ఈ చిత్రాన్ని చూసి భవనంపైకి పొక్లెయిన్‌ ఎలా వెళ్లిందబ్బా అని చూపరులు ఆశ్చర్యపోతున్నారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 10 రెయిన్‌బో ...
ఆపరేషన్‌ సిందూర్‌లో, ఆ తర్వాత పాకిస్థాన్‌ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను తుత్తునియలు చేయడంలో ఆకాశ్‌ క్షిపణులు కీలక భూమిక ...
ఆదిలాబాద్‌కు చెందిన హరికృష్ణ సికింద్రాబాద్‌ స్టేషన్‌లో కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ దిగి చిలకలగూడలోని కుమారుడి ఇంటికి రూ.10 ఛార్జితో ...
నేడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
మధ్యప్రదేశ్‌లోని సాగర్‌ పట్టణానికి చెందిన హిమాంశు పటేల్‌ అనే యువకుడు హైబ్రిడ్‌ వాహనాన్ని రూపొందించాడు. విద్యుత్తుతో పాటు ...
భారత్‌ ప్రళయభీకర దాడులను తట్టుకోలేకే పాకిస్థాన్‌ చివరకు కాల్పుల విరమణ పేరుతో కాళ్లబేరానికి వచ్చిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ...
తుని: కాకినాడ జిల్లా తుని వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది ( Crime News ). ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ...
రానున్న విద్యా సంవత్సరానికి సంబంధించిన పుస్తకాల బ్యాగులు గుంటూరు జిల్లా దుగ్గిరాల మండల విద్యావనరుల కేంద్రానికి  శుక్రవారం ...
సుజాత... విధి వెక్కిరించినా వెరవని వనిత. పుట్టుకతోనే పోలియో వచ్చి కాళ్లు కదపలేని స్థితిలో ఉన్నా.. తండ్రి భుజాలే కాళ్లుగా ...
జిల్లాలో బాధితులు పోగొట్టుకున్న 300 సెల్‌ఫోన్లను పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.