Nieuws

Covid positive case: విశాఖపట్నంలో కోవిడ్ పాజిటివ్ కేసు నమోదైంది. విశాఖపట్నం మద్దిలపాలెం, యూపీహెచ్‌సీ పిఠాపురం కాలనీకి చెందిన ...
మద్యం కుంభకోణం వ్యవహారంలో మాజీ సీఎం జగన్‌పై వైఎస్ షర్మిలా రెడ్డి సెటైర్లు వేశారు. లిక్కర్ మాఫియా థ్రిల్లర్ సిరీస్‌తో వైసీపీకి భయం పట్టుకుందన్నారు.
కేసీఆర్‌కు సంచలన లేఖ రాశారు కవిత. ఈ లేఖలో బీజేపీతో బీఆర్ఎస్ దోస్తీ వ్యవహారాన్ని పరోక్షంగా ప్రస్తావించారు కవిత. ఇంకా ఈ లేఖలో ...
Nambala Keshav Rao Death: ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కీలక నేత నంబాల కేశవరావు మృతితో ఆయన స్వగ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కేశవరావు మృతిని గ్రామస్థులు జీర్ణించుకోలేకపోతున్నారు.
India Vs Pakistan: పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్ లక్ష్యంగా భారత్ దాడులు నిర్వహించింది. ఈ దాడుల కారణంగా పాకిస్థాన్ పీకల ...
Indian Railways: కేవలం రూ. 25లతో దేశం మొత్తం చుట్టేయొచ్చు అంటే నమ్మగలరా. ఇది నిజం. ఈ రైలు దేశవ్యాప్తంగా ప్రయాణిస్తుంది.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో తిరుపతిలో అక్షరం అండగా - పరిష్కారమే అజెండాగా కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రజ్యోతి ఈడీ వేమూరి ఆదిత్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ...
ఏఐ సామర్థ్యం చూసి ఆశ్చర్యపోయిన ఓ డాక్టర్ ఇక తన జాబ్ పోవడం పక్కా అంటూ నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఈ పోస్టుపై జనాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
PSR Remand: ఏపీపీఎస్సీ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజేయులు రిమాండ్ పొడిగించింది న్యాయస్థానం. నేటితో రిమాండ్ ...
పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ లేదని నిరూపించాడు రాందాస్. 87 ఏళ్ల వయసులోనూ ఆయన ఉత్సాహంగా ఈత కొడుతున్న దృశ్యాలు సామాజిక ...
Kishan Reddy Vs KTR: మాజీ మంత్రి కేటీఆర్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సీరియస్ అయ్యారు. ట్విట్టర్ మాజీ మంత్రి ఎక్కడ ఉన్నా ...
Encounter: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు.