ニュース

ఆపరేషన్‌ సిందూర్‌లో, ఆ తర్వాత పాకిస్థాన్‌ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను తుత్తునియలు చేయడంలో ఆకాశ్‌ క్షిపణులు కీలక భూమిక ...
భారత్‌ ప్రళయభీకర దాడులను తట్టుకోలేకే పాకిస్థాన్‌ చివరకు కాల్పుల విరమణ పేరుతో కాళ్లబేరానికి వచ్చిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ...
ఈ చిత్రాన్ని చూసి భవనంపైకి పొక్లెయిన్‌ ఎలా వెళ్లిందబ్బా అని చూపరులు ఆశ్చర్యపోతున్నారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 10 రెయిన్‌బో ...
ఆదిలాబాద్‌కు చెందిన హరికృష్ణ సికింద్రాబాద్‌ స్టేషన్‌లో కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ దిగి చిలకలగూడలోని కుమారుడి ఇంటికి రూ.10 ఛార్జితో ...
రానున్న విద్యా సంవత్సరానికి సంబంధించిన పుస్తకాల బ్యాగులు గుంటూరు జిల్లా దుగ్గిరాల మండల విద్యావనరుల కేంద్రానికి  శుక్రవారం ...
తుని: కాకినాడ జిల్లా తుని వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది ( Crime News ). ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ...
సుజాత... విధి వెక్కిరించినా వెరవని వనిత. పుట్టుకతోనే పోలియో వచ్చి కాళ్లు కదపలేని స్థితిలో ఉన్నా.. తండ్రి భుజాలే కాళ్లుగా ...
నేడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
దేశంలోని ప్రతిష్ఠాత్మక 23 ఐఐటీల్లో బీటెక్, బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌(బీఎస్‌), ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో ప్రవేశానికి జేఈఈ ...
మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై అటవీశాఖ అధికారులు ఈ నెల 6న కేసు నమోదు ...
మధ్యప్రదేశ్‌లోని సాగర్‌ పట్టణానికి చెందిన హిమాంశు పటేల్‌ అనే యువకుడు హైబ్రిడ్‌ వాహనాన్ని రూపొందించాడు. విద్యుత్తుతో పాటు ...