News

సెల్‌టవర్‌ ఎక్కి ఓ వ్యక్తి హల్‌చల్‌ చేశాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. బత్తుల రాము అనే వ్యక్తి హైదర్‌నగర్‌ ...
YCP Leader: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, టీడీపీ నేత భూమా అఖిల ప్రియపై వైసీపీ ఆరోపణల నేపథ్యంలో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది ...
లక్ష్యాలు, కలల దిశగా ప్రజలను నడిపించే లైఫ్‌ కోచ్‌గా మధులిక అప్పసాని అనేకరిని ప్రేరేపిస్తున్నారు. తగిన ప్రణాళికలతో, మానసిక ...
ఓ మహిళ విమానంలో మహిళ హల్‌చల్‌ చేసింది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి భువనేశ్వర్‌ వెళ్తున్న ఇండిగో విమానంలో మహిళా ప్రయాణికురాలు ...
ఢిల్లీకి చెందిన ఆంచల్ సక్సేనా, ఆరోగ్యకరమైన చిరుధాన్యాలతో తయారైన చిరుతిళ్ల బ్రాండ్‌ ‘మ్యాడ్ ఓవర్ మిల్లెట్స్‌’ ను స్థాపించి, ...
బిడ్డ పుట్టిన వెంటనే, ముఖ్యంగా తొలి గంటలో తల్లిపాలను ఇవ్వడం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమయంలో ఇచ్చే కొలస్ట్రమ్‌ ...
పూల వృథాను అరికట్టడానికి, పర్యావరణాన్ని కాపాడడానికి జమ్ములోని యువతి పాయల్‌ శర్మ అగర్‌బత్తీల తయారీ ప్రారంభించింది. ఆమె ...
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతిని శారీరకంగా అనుభవించి మోసానికి పాల్పడ్డ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పసుపులేటి ...
నాగారం భూదాన్‌ భూకుంభకోణం కేసులో ఈడీ వేసిన కేసును కొట్టేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్లకు ఉపశమనం కల్పించలేమని ...
విశాఖపట్నంలో మెట్రో రైలు ప్రాజెక్టు పనులు అక్టోబర్ నుండి ప్రారంభిస్తామని మంత్రి పి. నారాయణ చెప్పారు. భోగాపురం విమానాశ్రయం ...
బెంగళూరులోని కొత్త టెర్మినల్‌-2ను చంద్రబాబు సందర్శించారు. సహజ వాతావరణం మధ్య అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసిన ఈ ...
బీఆర్‌ఎస్‌ హయాంలో కృష్ణా జలాల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరిగిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ ...