News
American citizenship: అమెరికాలోని వలసదారులకు పౌరసత్వం కల్పించేందుకు ఓ రియాలిటీ షో ఏర్పాటు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి ...
ఈ చిత్రాన్ని చూసి భవనంపైకి పొక్లెయిన్ ఎలా వెళ్లిందబ్బా అని చూపరులు ఆశ్చర్యపోతున్నారు. బంజారాహిల్స్ రోడ్ నంబరు 10 రెయిన్బో ...
ఆపరేషన్ సిందూర్లో, ఆ తర్వాత పాకిస్థాన్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను తుత్తునియలు చేయడంలో ఆకాశ్ క్షిపణులు కీలక భూమిక ...
ఆదిలాబాద్కు చెందిన హరికృష్ణ సికింద్రాబాద్ స్టేషన్లో కృష్ణా ఎక్స్ప్రెస్ దిగి చిలకలగూడలోని కుమారుడి ఇంటికి రూ.10 ఛార్జితో ...
నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
మధ్యప్రదేశ్లోని సాగర్ పట్టణానికి చెందిన హిమాంశు పటేల్ అనే యువకుడు హైబ్రిడ్ వాహనాన్ని రూపొందించాడు. విద్యుత్తుతో పాటు ...
భారత్ ప్రళయభీకర దాడులను తట్టుకోలేకే పాకిస్థాన్ చివరకు కాల్పుల విరమణ పేరుతో కాళ్లబేరానికి వచ్చిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ...
భక్తుల సౌకర్యార్థం శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను తితిదే ఈ నెల 19న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో ...
తితిదే వేద పాఠశాలల్లో ప్రవేశాలకు 2025-26 విద్యా సంవత్సరానికి గాను అర్హులైన విద్యార్థులు ఈనెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని ...
అధికారంలో ఉన్న పదేళ్లు ఏ ఆడబిడ్డ గురించి పట్టించుకోని కేటీఆర్.. ఇప్పుడు మహిళల ఆత్మగౌరవం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ...
రానున్న విద్యా సంవత్సరానికి సంబంధించిన పుస్తకాల బ్యాగులు గుంటూరు జిల్లా దుగ్గిరాల మండల విద్యావనరుల కేంద్రానికి శుక్రవారం ...
చివరకు కొన్ని నిజాలు మాట్లాడినందుకు మంత్రి కొండా సురేఖకు అభినందనలు అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు.
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results